21 April, 2026 | 4:17 PM

Breaking News

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •   భిక్కనూరులో 77 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   మంత్రి ఉత్తమ్ కేసీఆర్ కోవర్ట్: ఎంపీ అర్వింద్   •   ఘనంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం   •   ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడదాం   •   జహీరాబాద్ లో పీజీ సెంటర్ ఏర్పాటు: మంత్రి దామోదర్ రాజనర్సింహ   •   33% మహిళా రిజర్వేషన్ లో సామాజిక న్యాయం పాటించాలి   •   అభిమాని కుమారుడు కేశఖండనానికి వెళ్లిన ఎమ్మెల్యే   •   జీవన్ రెడ్డి.. పచ్చి తెలంగాణ వ్యతిరేకి.. వెయ్యి ఏండ్లయినా BRS పార్టీ మారదు   •   విద్యార్థులకు మెనూ ప్రకారం పరిశుభ్రమైన ఆహారం అందించండి   •  

ఘనంగా గ్రాడ్యుయేషన్ డే

21-04-2026 03:13 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని దన్నూర్ (బి) గ్రామ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ధనుర్వి గ్రామ సర్పంచ్ రోహిణి  తో పాటు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు రాజుచోపిడే హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ముఖ్య ప్రదర్శన చేసి అలరించారు. విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రావుల శంకర్ మాట్లాడుతూ... విద్యార్థులు చక్కగా చదివి తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఎదగాలని కోరారు.