16 April, 2026 | 11:32 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

హనుమాన్ ఆలయ చైర్మన్ కు ఘన సన్మానం

08-04-2025 05:45 PM

మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలంలోని ఆంజనేయస్వామి ఆలయ కమిటీ సలాబత్పూర్ చైర్మన్ గా నియమితులైన రామ్ పటేల్ కు రాచూర్ గ్రామంలో మంగళవారం నాడు రాజు పటేల్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో రాజు పటేల్, సచిన్ పటేల్, తాజా మాజీ సర్పంచ్ పార్వతి బాయి, శంకర్ పటేల్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ధరాష్ సాయిలు, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్, హనుమాన్లు స్వామి, హనుమంతు యాదవ్, వట్నాల రమేష్, జావిద్ పటేల్, బండి గోపి, రాచూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.