15 March, 2026 | 7:59 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

దోమకొండలో ఆరోగ్య శిబిరం

18-01-2026 07:29 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండలో మండల కేంద్రంలోని కటికెం మల్లేశుని జాతరలో ఆదివారం వైఆర్జీ కేర్ లింక్ వర్కర్ స్కీం, కామారెడ్డి జిజిహెచ్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఆర్జీ కే ర్ లింక్ వర్కర్ స్కీమ్  డీ ఆర్ పీ సుధాకర్, కామారెడ్డి ఐ సి టి సి కౌన్సిలర్ నాగరాజు సుఖ వ్యాధులు, హెచ్ఐవి, టీబీ వ్యాధులపై అవగాహన కల్పించారు. శిబిరంలో భాగంగా 238 మందికి రక్త పరీక్షలు నిర్వహించారు.  కార్యక్రమంలో లింకు వర్కర్ స్కీమ్ సూపర్వైజర్ జ్యోతి, లింకు వర్కర్లు బాలకిషన్, లావణ్య, హరిప్రియ,  లక్ష్మి, ఆలయ కమిటీ చైర్మన్ కొండ ఆంజనేయులు, ధర్మకర్తలు, తదితరులు పాల్గొన్నారు.