5 May, 2026 | 7:02 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

మూడో రోజు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ

04-10-2025 11:06 AM

నేడు స్పీకర్‌ విచారణకు మహిపాల్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి 

హైదరాబాద్: ఇవాళ మూడోరోజు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరగనుంది. ఇద్దరు ఎమ్మెల్యేలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar) విచారించనున్నారు. గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని(Bandla Krishna Mohan Reddy) పిటిషనర్ల తరుఫు న్యాయవాదులు ప్రశ్నించనున్నారు. అనర్హత ఎమ్మెల్యేల పిటిషన్ల విచారణ దృష్ట్యా అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలు విధించారు. కాంగ్రెస్‌లోకి ఫిరాయించారనే ఆరోపణలతో భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) నాయకత్వం పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటిషన్ల వేసిన విషయం తెలిసిందే.