15 April, 2026 | 12:35 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బదిలీపై వెళ్తున్న జడ్జికి సన్మానం

29-04-2025 01:10 AM

అర్మూర్, ఏప్రిల్ 28: ఆర్మూర్ పట్టణంలోని కోర్టులో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తిగా పని చేసిన వేముల దీప్తి ఆర్మూర్ నుండి ఖమ్మం జిల్లాకి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా  జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆమెకు వీడ్కోలు పలికారు.

ఫౌండేషన్ చైర్మన్ లయన్ నివేదన్ గుజరాతి పూలమాల, శాలువా, మెమొంటోతో ఘనంగా సన్మానించి ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపినారు. ఇట్టి కార్యక్రమంలో డీజే దయానంద్, ప్రవీణ్ పవార్, జేస్సు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.