17 April, 2026 | 3:18 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

గ్రామ బహిష్కరణ బాధితులను పరామర్శించిన న్యాయవాది ప్రభాకర్

29-04-2025 01:08 AM

ఏర్గట్ల, ఏప్రిల్ 28: ఏర్గట్ల మండలంలోని తాళ్ళ రాంపూర్ లో గీత కార్మిక కుటుంబాలు గత ఆరు నెలలుగా గ్రామంలో ఎదురుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలో  ఆదివారం గౌడ సంఘమును  రాష్ర్ట గీత పని వరాల సంఘము అధ్యక్షులు, హైకోర్టు సీనియర్ న్యాయవాది  బొమ్మ గాని ప్రభాకర్, రాష్ర్ట గీత పనివారల సంఘము వైస్ ప్రెసిడెంట్ హైకోర్టు సీనియర్ న్యాయవాది రాములు తో పాటు,

జిల్లా అధ్యక్షులు  విఠల్ గౌడ్,  రాష్ర్ట నాయకులు సాయిలు గౌడ్, సిపిఐ నాయకులు  సుధాకర్, ఏఐటీయూసీ  నాయకులు భూమయ్య సందర్శించి  గౌడ సంఘ సభ్యులు ఎదురుకుంటున్న సమస్య లను తెలుకున్నారు. వారి వెంట జిల్లా నాయకులు కోయడి నర్సిములు, రాష్ర్ట నాయకులు ప్రవీణ్ గౌడ్,  రాష్ర్ట కోర్డినేటర్ నాగభూషణం, జిల్లా నాయకులు రమేశ్ గౌడ్, కోటగిరి మండల నాయకులు  శ్రీధర్ గౌడ్, వెంకగౌడ్,  రాజగౌడ్ ఉన్నారు.