15 June, 2026 | 6:13 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి   •   పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం   •   ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •   నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం   •   ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు అంగన్వాడి కేంద్రాలు   •  

ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన

15-06-2026 05:25 PM

జన్నారం,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ గ్రామంలో సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ ఆధ్వర్యంలో సోమ వారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిభిరాని భారీ స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై పరీక్షలు చేయించుకున్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ఉమశ్రీ పలు సూచనలు చేశారు. మానవ జీవితంలో వ్యక్తిగత పరిశుభ్రత అత్యంత ముఖ్యమైందని, పరిశుభ్రతను పాటించడం వల్ల అనేక రకాల ప్రాణాంతక వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని సూచించారు. శిబిరానికి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారు.