10 April, 2026 | 4:01 PM

Breaking News

రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం   •   అభివృద్ధి పథంలో భాగ్యనగర్ తండ గ్రామపంచాయతీ   •   టూ వీలర్ తో మెకానిక్ చేస్తూ... ఉపాధి   •   అన్నా.. నన్ను దేవుడే పంపిండు— కేసీఆర్‌ను కలిసి జీవన్ రెడ్డి భావోద్వేగం   •   ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •  

తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్

10-04-2026 02:27 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనుమకొండ జిల్లా ఐలోని మండలం పున్నెలులో స్విమ్మింగ్ పూల్ లోకి తోసి తల్లి, ఇద్దరు పిల్లల హత్య చేసిన ఘటనలో భర్త తోపాటు పదిమందిని వరంగల్ కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. తన భార్య ఆడపిల్లలకు జన్మనిస్తోందని, పుత్ర సంతానం కాంక్షతో మరో మహిళలు వివాహం చేసుకోవడానికి భార్యా పిల్లలు అడ్డుగా ఉన్నారని భావించి వారిని భర్త హత్య చేసినట్లు వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. అలాగే అజారుద్దీన్ భార్య ఫరహాత్ గర్భాధారణ సమయంలో పుట్టబోయేది ఆడ మగ తెలుసుకోవడానికి సహకరించిన స్కానింగ్ సెంటర్ల యజమానులు, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ఈ ఘటనకు తోడ్పడ్డారని సీపీ తెలిపారు.