18 March, 2026 | 6:17 PM

దావత్-ఏ-ఇఫ్తార్

18-03-2026 12:00 AM

ముషీరాబాద్, మార్చి 17(విజయక్రాంతి) : టీయూడబ్ల్యూజే, టియుడబ్ల్యుజేఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం  బషీర్బాగ్ సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో నిర్వహించిన ‘దావత్-ఏ-ఇఫ్తార్’లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్న పొంగులేటి. రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, ఐజేయూ మాజీ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, సుల్తాన్ ఉల్ ఉలూమ్ విద్యాసంస్థల సెక్రటరీ జఫర్ జావేద్, పిస్తా హౌస్ సీఈఓ ఎం.ఏ. మాజీద్, టీయూడబ్ల్యూజే అధ్యక్షులు కె. విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె. రామనారాయణ, ఐజేయూ జాతీయ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు ఎం.ఏ. మజీద్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ గౌస్, మొహియుద్దీన్ తదితరులు