15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

జోరుగా కలప అక్రమ దందా..

28-10-2025 01:00 AM
  1. యథేచ్ఛగా తరలింపు 

స్పందించిన ఫారెస్ట్ అధికారులు 

జడ్చర్ల, అక్టోబర్ 27: జడ్చర్ల మండల పరిధిలో జోరుగా కలప అక్రమ దం దా.. యదేచ్చంగా తరలింపు అనే కథనం సో మవారం విజయ క్రాంతి దినపత్రిక నందు ప్రత్యేకత అయింది. ఈ కథనానికి స్పందించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాజేందర్ రెడ్డి క ట్టెల తరలింపు జరిగిన సా మిల్ ను ప్రత్యేకంగా పరిశీలించారు.

సామిల్ నిర్వహణకు అనుమతి ఉన్నప్పటికీ కట్టెల తరలింపుకు సంబంధించి అనుమతి లేకపోవడంతో సం బంధిత అధికారి రూ 4500 జరిమానా వి ధించారు. అనుమతి లేనిది వృక్షాలను ఎట్టి పరిస్థితుల్లో కొట్టకూడదని ఆదేశించారు.