23 June, 2026 | 7:32 PM

Breaking News

మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •   ప్రజారోగ్యాన్ని... నాశనం చేస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే మూయించండి   •   వెంకటాపురం గ్రామంలో విద్యా సామగ్రి పంపిణీ   •   చికిత్స కోసం రూ.1.50 లక్షల ఎల్ఓసి అందజేత   •   పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్‌గా మిద్దెల సత్యనారాయణ   •   విద్యార్థులకు స్ఫూర్తి… నోటుబుక్స్ పంపిణీతో ఆనందం   •  

జోరుగా కలప అక్రమ దందా..

28-10-2025 01:00 AM
  1. యథేచ్ఛగా తరలింపు 

స్పందించిన ఫారెస్ట్ అధికారులు 

జడ్చర్ల, అక్టోబర్ 27: జడ్చర్ల మండల పరిధిలో జోరుగా కలప అక్రమ దం దా.. యదేచ్చంగా తరలింపు అనే కథనం సో మవారం విజయ క్రాంతి దినపత్రిక నందు ప్రత్యేకత అయింది. ఈ కథనానికి స్పందించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాజేందర్ రెడ్డి క ట్టెల తరలింపు జరిగిన సా మిల్ ను ప్రత్యేకంగా పరిశీలించారు.

సామిల్ నిర్వహణకు అనుమతి ఉన్నప్పటికీ కట్టెల తరలింపుకు సంబంధించి అనుమతి లేకపోవడంతో సం బంధిత అధికారి రూ 4500 జరిమానా వి ధించారు. అనుమతి లేనిది వృక్షాలను ఎట్టి పరిస్థితుల్లో కొట్టకూడదని ఆదేశించారు.