1 April, 2026 | 12:09 PM

Breaking News

దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •   మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితులకు మరోసారి కస్టడీ   •  

ఫైనల్లో భారత్

01-02-2025 01:01 AM
  • సెమీస్‌లో ఇంగ్లండ్‌పై విజయం

ఆదివారం సౌతాఫ్రికాతో టైటిల్ పోరు

కౌలాలంపూర్: మహిళల అండర్ టీ20 ప్రపంచకప్‌లో భారత యువ జట్టు వ రుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. 2023లో చాంపియన్‌గా నిలిచిన భారత్ రెండోసారి కప్‌ను అందుకునేందుకు టైటిల్ కు అడుగుదూరంలో నిలిచింది. తొలుత బ్యా టింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. డావినా పె ర్రిన్ (45) టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ అబి నొర్‌గ్రోవ్ (30) పరుగులు చేసింది.

భారత బౌలర్లలో వైష్ణవి శర్మ, పరునికా సిసోడియా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యా టింగ్ చేసిన భారత జట్టు 15 ఓవర్లలో వికెట్ నష్టానికి 117 పరుగులు చేసింది. ఓపెనర్ క మలిని (56 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించగా.. గొంగడి త్రిష (35) మరోసారి మెరిసింది. ఫోబే బ్రెట్ ఒక వికెట్ పడగొట్టిం ది. ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో భారత్, సౌతాఫ్రికా తలపడనున్నాయి.