15 March, 2026 | 8:37 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

అర్హులైన వారికి ఇందిరమ్మ చీరలు

08-01-2026 01:46 AM

చేగుంట, జనవరి 7: మెదక్ జిల్లా చేగుంట మండలం పొలంపల్లి  గ్రామంలో మహిళలకు ఇందిరమ్మ  చీరల పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ కోండి రాజ్య లక్ష్మి, స్వామి, ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం చీరలు ఇవ్వడం సంతోషకరమన్నారు. పేద మహిళకు ఇందిరమ్మ చీరలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పంపిణి ప్రక్రియను వేగవంతం చేసిందన్నారు. గ్రామంలో ఇంకా చీరలు అందని  మహిళలకు సంక్రాంతి పండుగలోపు పంపిణీ చేస్తాంమని, రేషన్ కార్డు లేని వారు ఆధార్ లేదా ఓటర్ కార్డు చూపించి చీరలను తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ సి.సి. శంకర్, మహిళా సంఘం అధ్యక్షులు యట సింధు, సి,ఏ టప్ప మేనక, మహిళలు పాల్గొన్నారు.