14 July, 2026 | 6:51 PM

Breaking News

విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •  

ఇందిరమ్మ ఇండ్ల స్థలాల పరిశీలన

29-04-2025 12:00 AM

రేవల్లి : ఏప్రిల్ 28: తెలంగాణ ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇల్లనిర్మాణం ప్రారంభించినది అందులో భాగంగా సోమవారం   ఎంపీడీఓ విజయ కుమార్ ఆధ్వర్యంలో శానాయిపల్లి, బండరాయిపాకుల గ్రామాలలో ధరఖాస్తుదారుల ఇల్ల స్థలాలను పరిశీలించారు, ఈ సందర్బంగా లబ్దిదారులతో ఎంపిడివో విజయ్ కుమార్  మాట్లాడుతూ ప్రభుత్వం నిభందన మేరకు ఇంటి చుట్టుకోలత 4వందల ఫీట్లుతగ్గకుండ 6వందల ఫీట్లకు మించకుండ కట్టుకోవాలని సూచించారు .

ఈ కార్యక్రమంలో ఏ పి ఓ నరసింహ,కార్యదర్శి కృష్ణ కుమార్,ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు మిద్దె రాములు(స్వామి),మిద్దె మురళీ,లింగస్వామి, మహుముద బేగం, కురుమయ్య,గోపాల కన్నమ్మ, పుల్లాసు రాజు, ఆర్ అండ్ ఆర్ కమిటీ సభ్యులు సుస్మిత,నాయకులు సిరిమల్లేష్, మండ్ల రాములు, మిద్దెశేఖరయ్య,శాతర్ల రాములు,పుల్లాసి నరసింహ, ఎత్తపు నాగమ్మతదితరులు పాల్గొనడం జరిగింది.