25 February, 2026 | 7:15 PM

పరీక్షా కేంద్రాలు విద్యార్థుల సందడి

25-02-2026 05:10 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఇంటర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలో పాటు భైంసాఖానాపూర్ ఆయా మండలాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో విద్యార్థులు హర్ష కేంద్రాలకు చేరుకోవడంతో సందడిగా మారాయి. మొదటి రోజు పరీక్షా కేంద్రాల వద్ద హాల్ టికెట్లు తీసుకోవడం హాల్లోకి తనిఖీలు నిర్వహించిన తర్వాతనే విద్యార్థులనులోనికి ప్రవేశం కల్పించారు. దీంతో పట్టణంలో సందడి నెలకొంది.