30-12-2025 12:00:00 AM
భీమదేవరపల్లి, డిసెంబర్ 29 (విజయక్రాంతి): దేవాదాయ ధర్మాదాయ శాఖ మాజీ కమిషనర్ వెంకట్రావు ప్రస్తుత యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఈవో ను ప్రత్యేకంగా సన్మానించి శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికలు ఆల య అర్చకులు జానకిపురం రవి శర్మ సోమవారం అందజేశారు. కొత్తకొండ వీరభద్రుని బ్రహ్మోత్సవా లు ఈనెల 10 నుండి ప్రారంభమై 18వ తేదీన ముగుస్తాయని ఆల య అర్చకులు రవి శర్మ తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో హాజరయ్యే భక్తులకు వైద్యం మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు.