వైద్యులపై దాడులు చేయడం సరికాదు
31-03-2026 03:46 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో ఈ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న వైద్యులపై కొందరు దాడులు చేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరి రావు అన్నారు. మంగళవారం దాడి జరిగిన పిల్లల వైద్యులు సంతోష్ రాజు ఆసుపత్రిని సందర్శించి జరిగిన సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్ భీమ్ రెడ్డి. దేవరకోట చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు




