21 April, 2026 | 6:32 PM

Breaking News

సబ్ స్టేషన్ నిర్మాణపు స్థలాన్ని పరిశీలించిన విద్యుత్ శాఖ జిల్లా అధికారి.   •   డ్యూటి కానిస్టేబుల్ పై దాడి   •   ప్రతి విద్యార్థి పది మందికి సహాయం చేసే స్థాయికి ఎదగాలి   •   ఆందోళన చెందకండి.. ఆదుకుంటాం   •   ఇటుక బట్టిలో ట్రాక్టర్ బోల్తా.. కార్మికుడు మృతి   •   జిల్లా వ్యాప్తంగా డీసీసీ అధ్యక్షుడు నూతి జన్మదిన వేడుకలు   •   రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ   •   నా భూమికి రక్షణ కల్పించండి   •   గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం : ప్రిన్సిపాల్ డాక్టర్ స్నేహలత   •   బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •  

భట్టి సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరిక

12-05-2024 02:32 AM

వనపర్తి, మే ౧౧ (విజయక్రాంతి): వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో శనివారం తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ సహకార యూనియన్ మాజీ సభ్యుడు తిరుమల మహేశ్  కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ కండువాను కప్పి భట్టి విక్రమార్క కాంగ్రెస్‌లోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ అభివృద్దికి అహర్నిశలు పని చేయాలని భట్టి సూచించారు.