1 July, 2026 | 8:01 PM

Breaking News

సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •  

ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ చేసిన జుక్కల్ ఎమ్మెల్యే

17-05-2025 12:52 AM

నిజాంసాగర్ మే 16(విజయక్రాంతి) నిజాంసాగర్ మండలము లోని మంగుళూర్ గ్రామం లో శుక్రవారం నాడు జుక్క ల్ శాసనసభ్యులు తోట లక్ష్మికాంతారావు ఇందిర మ్మ ఇళ్లకు భూమి పూజ చేసి లబ్ధిదారుల కు మం జూరు పత్రాలు అందించారు. కార్యక్రమం లో అయన మాట్లాడుతూ అర్హులయినా ప్రతి ఒక్కరికి ప్రజా ప్రభుత్వం లో సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు. కార్యక్రమం లో పిట్లం మార్కెట్ కమిటి చైర్మన్ చికోటి మనోజ్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, ఎంపీడీఓ గంగాధర్,నాయకులు చాకలి సాయిలు,తదితరులు పాల్గొన్నారు.