15 June, 2026 | 6:14 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి   •   పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం   •   ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •   నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం   •   ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు అంగన్వాడి కేంద్రాలు   •  

బాధితులకు న్యాయం జరగాలి

27-11-2024 12:00 AM

ఫార్మా పేరుతో లగచర్ల బాధితులకు జరుగుతున్న అన్యాయాన్ని నివారించడానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ అండగా ఉంటామని ప్రకటించడం సంతోషదాయకం. కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సంగారెడ్డి సెంట్రల్ జైలులో సోమవారం లగచర్ల బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు.

జైలులో ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామని ఆయన చెప్పడం అభినందనీయం. అక్కడి జైలులో మొత్తం 24 మంది స్టేట్‌మెంట్‌ను ఆయన రికార్డు చేశారు. ఐతే, కలెక్టర్‌పై దాడి మాత్రం దురదృష్టకరమని చైర్మన్ అన్నారు.

 రాజమల్లు, మహబూబ్‌నగర్