24 August, 2026 | 10:46 PM

Breaking News

ఆధ్యాత్మికతతో దూరలవాట్లకు దూరం: మాజీ ఎంపీపీ   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి   •   ఏకగ్రీవంగా ట్రాక్టర్ల డ్రైవర్ యూనియన్ ఏకగ్రీవం   •   నిజాయితీ చాటుకున్న దేగాం సర్పంచ్ ఇట్టేడి లింగారెడ్డి   •   కోరం లేని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బోయిని శంకర్ ఎన్నికల చెల్లదు   •   హక్కుల సాదనకు పోరాటాలే శరణ్యం   •   మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును కలిసిన బీఆర్ఎస్ నాయకులు   •   పరుశురాంపల్లిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు నోటిఫికేషన్ ఇవ్వాలి   •   అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •  

సర్వీసింగ్ సెంటర్ ను ప్రారంభించిన శివ కుమార్ రెడ్డి

24-08-2026 08:13 PM

కోయిలకొండ: మండల కేంద్రంలోని మైసమ్మ గేటు వద్ద నూతనంగా నిర్మించిన ఈజీ సర్వీసింగ్ సెంటర్ ను నారాయణపేట కాంగ్రెస్ పార్టీ మాజీ డిసిసి అధ్యక్షులు కంభం శివకుమార్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... యువకులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలన్నారు. సర్వీసింగ్  సెంటర్ నిర్వాహకులు కళ్యాణ్ ను అభినందించారు.