28 August, 2026 | 7:43 PM

Breaking News

మెడినోవా ఆసుపత్రిలో ఎన్ఐసీయు వైద్య సేవలు   •   ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలి   •   రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో పారమిత విద్యార్థులకు పతకాలు   •   రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన గురుకుల డిగ్రీ అథ్లెటిక్స్ అకాడమీ క్రీడాకారిణిలు   •   మార్కండేయ మందిరంలో ఘనంగా నూలు పున్నమి ఉత్సవాలు   •   ఘనంగా గంగా మాత విగ్రహ ప్రతిష్టాపన   •   విద్యుత్ అగాధంతో ప్రైవేట్ ఎలక్ట్రిషన్ మృతి   •   మైదానంలో గంట.. ఆరోగ్యం మీ వెంట   •   పల్లె దవాఖాన, పీహెచ్సీ సబ్ సెంటర్‌ లను వెంటనే తెరవాలి   •   బాన్సువాడలో నూతన ఎస్ఆర్వో భవన నిర్మాణానికి స్థల పరిశీలన   •  

మహేందర్‌ను పరామర్శించిన సునీల్ రావు

28-08-2026 06:41 PM

ముకరంపుర,(విజయ క్రాంతి): గురువారం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై నగరంలోని అపోలో ఆసుపత్రిలో శస్త్రచికిత్స  చేయించుకొని చికిత్స పొందుతున్న బిజెపి నాయకుడు, భగత్ నగర్ కు చెందిన మోతే మహేందర్‌ను బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు శుక్రవారం పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహేందర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహేందర్ కుటుంబ సభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. మహేందర్ త్వరగా కోలుకుని, మళ్లీ యథావిధిగా తన కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేలా ఆ భగవంతుడు ఆయనకు ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు.