14 July, 2026 | 3:26 PM

Breaking News

ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •   ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్   •   పీహెచ్‌డీ స్కాలర్స్, లా కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలి   •  

కేసీఆర్ అసెంబ్లీకి రావాలి

06-08-2025 01:33 AM

ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ 

హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): కాళేశ్వరంపై చర్చించేందుకు  కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. కాళేశ్వరం పైన హరీశ్ రావు, బీఆర్‌ఎస్ నాయకుల ప్రకటనలు చూస్తుంటే న వ్వు వస్తోందన్నారు.కాళేశ్వరం కూలిపోవడం కూడా మంచిదేనని బీఆర్‌ఎస్ ఒక సర్టిఫికెట్ తెస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

ఈ మే రకు మంగళవార ఆయన ఒక ప్రకటన విడుదల  చేశారు. మేడిగడ్డ ఎందుకు కూలిపో యిందన్న దానికి సమాధానం లేదన్నారు. కాశ్వరం పైన అన్నింటికి అసెంబ్లీలో సమాధానం చెప్పాలన్నారు. తప్పు చేయకపోతే అ సెంబ్లీలో మైక్ కట్ కాదని, దబాయిస్తమంటే ఎవరూ ఊరుకోరని హెచ్చరించారు.