01-08-2025 12:06:28 AM
నిజామాబాద్ జూలై 31(విజయ క్రాంతి); కార్మిక శాఖ లో నిజామాబాద్ జిల్లా కార్మిక శాఖ అధికారి పల్నాటి యోహాన్ ను గురువారం రోజు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ఆయన కార్యాలయంలో పుష్ప గుచ్ఛాలు అందజేసి శాలువాలతో కప్పి న్యాయవాదులుఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయడం జరిగిందని భవిష్య త్తులో ప ప్రజా సేవలో ముందుండాలని కోరారు కార్యక్రమంలో లీగల్ ఎయిట్ చీఫ్ కౌన్సిల్ రాజ్కుమార్ సుబేదార్ మామిడి విక్రం రెడ్డి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎం యాదయ్య తదితరులు పాల్గొన్నారు.