calender_icon.png 2 August, 2025 | 5:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక శాఖ అధికారిని సన్మానించిన న్యాయవాదులు

01-08-2025 12:06:28 AM

నిజామాబాద్ జూలై 31(విజయ క్రాంతి); కార్మిక శాఖ లో  నిజామాబాద్ జిల్లా కార్మిక శాఖ అధికారి  పల్నాటి యోహాన్ ను గురువారం రోజు పదవీ విరమణ   చేస్తున్న సందర్భంగా ఆయన కార్యాలయంలో పుష్ప గుచ్ఛాలు అందజేసి శాలువాలతో కప్పి  న్యాయవాదులుఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా  న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయడం జరిగిందని భవిష్య త్తులో ప ప్రజా సేవలో ముందుండాలని కోరారు కార్యక్రమంలో లీగల్ ఎయిట్ చీఫ్ కౌన్సిల్ రాజ్కుమార్ సుబేదార్ మామిడి విక్రం రెడ్డి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎం యాదయ్య తదితరులు పాల్గొన్నారు.