1 July, 2026 | 11:14 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి

01-08-2025 12:03 AM

బాన్సువాడ జూలై 31 (విజయక్రాంతి): బాన్సువాడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. దీంతో బాలుడి కుటుం బీకులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. బిచ్కుంద.మండల శాంతాపూర్.

గ్రామానికి చెందిన భాను ప్రసాద్ (16) మంగళవారం రాత్రి జ్వర రావడంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆస్పత్రిలో పరిస్థితి విషమించినప్పటికీ పట్టించుకోలేదని. ఉదయం నిజామాబాద్ కు తీసుకెళ్లాలని సూచించారని బాధితులు తెలిపారు. దీంతో బాలుడిని వెంటనే నిజా మాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్ప టికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీక రించారు. దీంతో బాలుడి మృతదేహాన్ని బాన్సువాడకు తీసుకెళ్లి ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు. సీ అశోక్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్ని బాధితులను. సముదాయించారు.