25 July, 2026 | 11:21 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

ఎల్‌ఈడీ టీవీల దొంగ అరెస్ట్

28-10-2024 01:19 AM

నిజామాబాద్ (కామారెడ్డి), అక్టోబర్27 (విజయక్రాంతి): నిజామా బాద్ రైల్వేస్టేషన్‌లో మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు చెందిన మాధప్ప అనే ప్రయాణికుడు రెండు ఎల్‌ఈడీ టీవీలను పక్కన పెట్టుకొని పడుకోగా ఓ వ్యక్తి వాటిని దొంగిలించాడు. బాధితుడు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు మోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహ రాష్ట్రలోని కిన్వాట్‌కు చెందిన శంకర్ నాగురావును సదరు టీవీలను దొంగిలించినట్లు గుర్తించి ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్‌ఐ సాయిరెడ్డి తెలిపారు.