13 April, 2026 | 12:12 PM

Breaking News

వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •   మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు   •  

ఫుల్ స్టాక్ ప్లేను ప్రకటించిన లెనోవో

24-01-2026 12:00 AM

ముషీరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి):  ప్లాట్ ఫామ్ ఇన్నోవేషన్, ఏఐ ట్రాన్స్ ఫర్మేషన్, సెక్యూరిటీ ఫస్ట్ ఇంజినీరింగ్ కు ఆర్కెస్ట్రేషన్ హబ్ లుగా వేగంగా మారుతున్న భారత్ గ్లోబల్ కేప బిలిటీ సెంటర్ల (జీసీసీల) కోసం లెనోవో తన ఫుల్ స్టాక్ ఆఫరింగ్స్ ను ప్రకటించిందని ఆ సంస్థ ప్రతినిధులు శుక్రవారం నగరంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వారు మాట్లాడుతూ జీసీసీలు డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ నుంచి డిజిటల్ ఆర్కెస్ట్రేషన్ వైపు మారుతున్న క్రమంలో, వాటి టెక్ మాం డేట్లు మరింత లేయర్డ్‌గా, సురక్షితంగా, ఆప్టిమైజ్ డ్ గా మారుతున్నాయని తెలిపారు.