22 June, 2026 | 2:32 PM

Breaking News

బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •  

ఫుల్ స్టాక్ ప్లేను ప్రకటించిన లెనోవో

24-01-2026 12:00 AM

ముషీరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి):  ప్లాట్ ఫామ్ ఇన్నోవేషన్, ఏఐ ట్రాన్స్ ఫర్మేషన్, సెక్యూరిటీ ఫస్ట్ ఇంజినీరింగ్ కు ఆర్కెస్ట్రేషన్ హబ్ లుగా వేగంగా మారుతున్న భారత్ గ్లోబల్ కేప బిలిటీ సెంటర్ల (జీసీసీల) కోసం లెనోవో తన ఫుల్ స్టాక్ ఆఫరింగ్స్ ను ప్రకటించిందని ఆ సంస్థ ప్రతినిధులు శుక్రవారం నగరంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వారు మాట్లాడుతూ జీసీసీలు డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ నుంచి డిజిటల్ ఆర్కెస్ట్రేషన్ వైపు మారుతున్న క్రమంలో, వాటి టెక్ మాం డేట్లు మరింత లేయర్డ్‌గా, సురక్షితంగా, ఆప్టిమైజ్ డ్ గా మారుతున్నాయని తెలిపారు.