13 May, 2026 | 10:01 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

స్వదేశీ వస్తువులనే కొందాం.. దేశాభివృద్ధికి తోడ్పాటు అందిద్దాం

21-09-2025 02:12 PM

తాండూరు,(విజయక్రాంతి): స్వదేశంలో తయారైన వస్తువులను కొనుగోలు చేసి దేశాభివృద్ధికి తోడ్పాటు అందిద్దాం అని వికారాబాద్ జిల్లా స్వదేశీ జాగరణ మంచ్ కో కన్వీనర్ శివశంకర్, కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వదేశీ వస్తువుల ఆవశ్యకత విదేశీ వస్తువుల బహిష్కరణ ద్వారా దేశ ఆర్థిక ప్రగతినీ ప్రపంచంలోని అగ్రరాజ్యాల సరసన నిలిపేందుకు సంకల్పించిన  ప్రధానమంత్రి కలలు నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.