calender_icon.png 15 June, 2025 | 1:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్‌ఓసీ చెక్కు అందజేత

10-06-2025 12:41:39 AM

వలిగొండ,జూన్ 9 (విజయక్రాంతి) : వలిగొండ మండలంలోని మొగిలిపాక గ్రామానికి చెందిన మరల పవిత్ర గత కొన్ని రోజులుగా  తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తన నిధుల నుండి రెండు లక్షల 50 వేల రూపాయల ఓ సి చెక్కును అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు మామిడి సత్తిరెడ్డి,  గ్రామ శాఖ అధ్యక్షుడు పబ్బు ఎల్లయ్య, జై సింహా రెడ్డి, నరేంద్ర చారి, అంజిరెడ్డి, నిషాకర్ రెడ్డి, మరల నరసింహ, షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.