అనారోగ్య బాధితురాలికి ఎల్వోసీ
25-05-2024 12:08 AM
చొప్పదండి, మే 24: రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన అపర్ణ అనారోగ్యంతో బాధపడుతూ దవాఖానలో చికిత్స పొందుతోంది. ఆమెకు ఎమ్మెల్యే సత్యం ముఖ్యమంత్రి సహాయనిధిలో భాగంగా రూ.2.50 లక్షల ఎల్వోసీ పత్రాన్ని శుక్రవారం అందజేశారు.






