16 April, 2026 | 9:07 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

సిద్దిపేట యాదవ్ యువజన విభాగం అధ్యక్షుడిగా మహేష్ యాదవ్

31-12-2025 12:00 AM

సిద్దిపేట, డిసెంబర్ 30 (విజయక్రాంతి): అఖిలభారత యాదవ మహాసభ యువజన విభాగం సిద్దిపేట పట్టణ శాఖ అధ్యక్షుడిగా బొల్లివేణి మహేష్ యాదవ్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచబోయిన శ్రీహరి యాదవ్ నియామక పత్రాన్ని మంగళవారం అందించారు.

యాదవ జాతి జాగృ తి కోసం యువజన విభాగం కృషి చేయాలని శ్రీహరి యాదవ్ సూచించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తన శక్తి మేరకు యాదవ కులస్తులకు సేవలు అందిస్తానని మహేష్ వెల్లడించారు. ఈ కార్యక్ర మంలో జిల్లా అధ్యక్షులు మామిండ్ల ఐల య్య యాదవ్, బొల్లు రాము యాదవ్, తిరుపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.