23 May, 2026 | 6:48 PM

Breaking News

కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •   పేరు మార్పిడి చేసిన రెవెన్యూ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి   •   జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మెన్ గా దూమల రాజ్ కుమార్   •   తాడువాయిలో జీలుగ విత్తనాల పంపిణీ   •   రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా గడ్డం రాజశేఖర్ నియామకం   •   నందివాడలో ఉపాధి పనుల పరిశీలన   •  

తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి జీవిత ఖైదు

20-08-2025 01:45 PM

హైదరాబాద్తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి రంగారెడ్డి జిల్లా కోర్టు(Ranga Reddy District Court) బుధవారం జీవిత ఖైదు విధించింది. 2022లో బాలికపై అత్యాచారం చేసి అరెస్టయిన నిందితుడు ఆటో డ్రైవర్ షేక్ సలీమ్.. తాజాగా నిందితునికి కోర్టు జీవిత ఖైదుతో సహా రూ. 55000 జరిమానాను విధించింది. అలాగే బాధితురాలికి రూ. 5 లక్షలు పరిహారాన్ని కోర్టు జడ్జి మంజూరు చేశారు.