9 April, 2026 | 5:39 PM

Breaking News

108 అంబులెన్స్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆడిట్ సూపర్‌వైజర్‌   •   కాంగ్రెస్ గ్యారంటీల అమలు ఎక్కడ?   •   మంగ్యాతండా పాఠశాలలో సరస్వతి విగ్రహం ఆవిష్కరణ   •   అల్లు అర్జున్ బర్త్‌డేకు ఆరోగ్య కానుక   •   ప్రవేట్ పాఠశాలలో దారుణం   •   ఢిల్లీకి నితీష్ కుమార్— బీహార్ కొత్త ముఖ్యమంత్రి సమ్రాట్‌ అంటూ పోస్టర్లు   •   దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •  

టార్గెట్ ఐటీ ఉద్యోగులే

19-12-2025 02:32 PM

హైదరాబాద్: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో(Raidurgam) గంజాయి పట్టుబడింది. నిందితుడు సోహెల్ ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా గంజాయి(Marijuana) సరఫరా చేస్తున్నాడు. గంజాయి వినియోగించిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 17 కిలోల గంజాయి, 2 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సోహెల్ మహారాష్ట్ర నుంచి గంజాయి తెచ్చి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఎన్డీపీఎస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.