22 June, 2026 | 1:33 PM

Breaking News

తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •   APSRTC బస్సు, లారీ ఢీ: ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు   •   ప్రీ-ప్రైమరీ స్కూల్.. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది   •  

బోండీ బీచ్ కాల్పులపై స్పందించిన డీజీపీ

19-12-2025 03:47 PM

ఆస్ట్రేలియా బోండీ బీచ్ లో కాల్పులు

సాజిద్ అక్రమ్ హైదరాబాదే.. దాడికి సబంధం లేదు

హైదరాబాద్: ఆస్ట్రేలియా బోండీ బీచ్(Bondi Beach)లో కాల్పులపై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivadhar Reddy) స్పందించారు. కాల్పులు జరిపిన సాజిద్ అక్రమ్ హైదరాబాద్ కు చెందినవాడేనని డీజీపీ వెల్లడించారు. ఆస్ట్రేలియా ఉగ్రదాడికి హైదరాబాద్ కు సంబంధం లేదని ఆయన వివరించారు. 1998లో ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్ ఆరుసార్లు భారత్ కు వచ్చాడు. ఆస్ట్రేలియాలోనే యూరోపియన్ మహిళను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయ్యాక 1998లో భార్యతో కలిసి హైదరాబాద్ కు వచ్చాడు. సాజిద్ చివరిసారిగా 2022లో తల్లి, సోదరిని చూసేందుకు నగరానికి వచ్చినట్లు డీజీపీ సూచించారు.