మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు
పీసీసీ డిలిగేట్ లక్ష్మీనారాయణరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవేటి రామారావు
కోదాడ: కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కోదాడ డివిజన్ కాంగ్రెస్ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు బాజాన్ ఆధ్వర్యంలో భారత రత్న స్వతంత్ర సమర యోధుడు తొలి విద్య శాఖ మంత్రి, మౌలానా అబుల్ కాలం అజాద్ జయంతి కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. సాగర్ ఎడమ కాల్వ మాజీ అధ్యక్షులు లక్ష్మి నారాయణ రెడ్డి, జిల్లా గ్రంథలాయా చెర్మన్ వంగవీటి రామారావు పాల్గొని మాట్లాడారు.
ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చెర్మన్ బషీర్, మాజీ జడ్పీటీసీ అల్తాఫ్ హుసేన్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు అశోక్ కోదాడ మండల పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి కోటేశ్వరరావు ముస్లిం మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ అలీ భాయ్ మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఖాసీం భాయ్ జిల్లా మైనార్టీ నాయకులు జాహర్ నజీర్ దదవాలి షఫీ హమ్మద్ రఫీ మొలాలి బాగ్దాద్, యాత్ కాంగ్రెస్ అధ్యక్షులు అజీమ్ ఏజాజ్ తదితరులు పాల్గొన్నారు.






