15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

11-11-2025 07:49 PM

పీసీసీ డిలిగేట్ లక్ష్మీనారాయణరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవేటి రామారావు

కోదాడ: కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కోదాడ డివిజన్ కాంగ్రెస్ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు బాజాన్ ఆధ్వర్యంలో భారత రత్న స్వతంత్ర సమర యోధుడు తొలి విద్య శాఖ మంత్రి, మౌలానా అబుల్ కాలం అజాద్ జయంతి కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. సాగర్ ఎడమ కాల్వ మాజీ అధ్యక్షులు లక్ష్మి నారాయణ రెడ్డి, జిల్లా గ్రంథలాయా చెర్మన్ వంగవీటి రామారావు పాల్గొని మాట్లాడారు.

ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చెర్మన్ బషీర్, మాజీ జడ్పీటీసీ అల్తాఫ్ హుసేన్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు అశోక్ కోదాడ మండల పార్టీ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి కోటేశ్వరరావు ముస్లిం మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ అలీ భాయ్ మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఖాసీం భాయ్ జిల్లా మైనార్టీ నాయకులు జాహర్ నజీర్ దదవాలి షఫీ హమ్మద్ రఫీ మొలాలి బాగ్దాద్, యాత్ కాంగ్రెస్ అధ్యక్షులు అజీమ్ ఏజాజ్ తదితరులు పాల్గొన్నారు.