17 April, 2026 | 3:28 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

నేడు మంత్రులు, డీసీసీ,పీఏసీల సమావేశం

23-04-2025 12:00 AM

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన బుధవారం గాంధీభవన్‌లో రాష్ట్ర మంత్రులతో.. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పీఏసీ సభ్యుల కీలక సమావేశం జరగనుంది. సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్, ఏఐసీసీ ప్రధా న కార్యదర్శి రణదీప్ సుర్జీవాలా పాల్గొననున్నారు. పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించనున్నారు.