17 April, 2026 | 3:45 PM

Breaking News

కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. మహిళా మృతి   •   దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే కుట్ర... కొత్తగా మహిళా బిల్లు అవసరం లేదు   •   బీజేపీ ఎంపీ తేజస్వి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి   •   జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి   •   ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •  

‘లా ఎక్సలెన్స్’ అకాడమీకి టాప్ ర్యాంకులు

23-04-2025 12:00 AM

యూపీఎస్సీ ఫలితాల్లో 77 ర్యాంకులు 

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): యూపీఎస్సీ-2024 ఫలితాల్లో హైదరాబాద్‌లోని లా ఎక్సలెన్స్ ఐఎఎస్ అకాడమీ విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించారు. లా ఎక్సలెన్స్‌కు 77 ర్యాంకు లు దక్కాయని నిర్వాహకులు తెలిపారు.

వారిలో వందలోపు ర్యాంకులు సాధించిన వారి వివరాలు ఇలా.. రాజ్‌క్రిష్ణ జా 8, ఎట్టబోయిన సాయి శివాణి 11, బన్న వెంకటేశ్ 15, అభిషేక్ శర్మ 38, సచిన్ బసవ రాజ్ గుట్టూరు 41, అవ్ధిజ గుప్తా 43, రావుల జయసింహరెడ్డి 46, చింతకింది శ్రావణ్‌కుమార్ 62, రెడ్డి సాయిచైతన్య జాదవ్ 78, దేవిక ప్రియదర్శిని 95, ఆదిత్య ఆచార్య 96 ఉన్నారు. అలాగే శ్రీనికేశ్ 938, సాయి వినోద్ 577 ర్యాంకులు సాధించారు.