1 April, 2026 | 1:33 PM

Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •  

మైలారం మైనింగ్ నిలిపివేయాలి

08-02-2025 12:49 AM

అచ్చంపేట, ఫిబ్రవరి 7: బల్మూరు మండలం మైలారం గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న మైనింగ్ తవ్వకాలను వెంటనే నిలిపివే యాలని సిపిఐ రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు బాల్ నర్సింహా డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఐ బృందం గ్రామంలో పర్యటించి గ్రామస్తులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు.

మైలారం గ్రామంలో మేకలు గొర్రెలు, బర్రెలు ఆవులు, మొత్తం మూగ జీవాలు దాదాపుగా 2500 వేల ఉంటాయని మైనింగ్ తవ్వకాల వల్ల మూగజీవాలు మృత్యువాత పడుతు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మైనింగ్  తవ్వకాలకు ఇచ్చిన అనుమ తిని రద్దు చేయాలని అధికారులను కోరారు.

ఈ విషయంపై ప్రజాప్రతి తులను ఉన్నతాధికారులను కలిసి గ్రా మంలో జరుగుతున్న నష్టాన్ని ప్రభు త్వానికి వివరిస్తామన్నారు. వారితో పాటు సిపిఐ నాయకులు వార్ల వెంకట య్య, కేశవులు, నరసింహ, తిరుమల గోపాల్, శ్రీనివాసులు, మారేడు శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.