11 April, 2026 | 9:50 PM

Breaking News

మునుగోడులో ఘనంగా రైతు సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   13 నుంచి అరైవ్ - అలైవ్... ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో ప్రజలు భాగస్వామ్యo కావాలి   •   సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు పూలే   •   మద్యం శాఖకు ఉన్న మంత్రి విద్యాశాఖకు ఎందుకు లేడు?   •   చిన్న‌చెల్మెడలో సీసీ రోడ్డు ప‌నులు ప్రారంభం   •   తిప్పారం సర్పంచ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం   •   నో హెల్మెట్ నో పెట్రోల్, నో సీట్ బెల్ట్ నో ఫ్యూయల్   •   సిద్దిపేటలో మత్తు పదార్థాల విముక్తి చికిత్స కేంద్రం ప్రారంభం   •   ఘనంగా జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలు   •   గ్రామాల్లో జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలి   •  

గన్యతండా దేవాలయానికి మంత్రి పొంగులేటి అర్థిక సహాయం

11-04-2026 08:12 PM

కూసుమంచి,(విజయక్రాంతి): కూసుమంచి మండలం లింగరాంతండా గ్రామ పంచాయతీ శివారు గన్యతండా గ్రామంలో తండా వాసులు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బొడ్రాయి ప్రతిష్ట కు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అర్థిక సహాయం అఃదించారు. శనివారం ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో సర్పంచ్ బానోతు పుష్ప రవి, తండా వాసులకు మంత్రి పొంగులేటి సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వడ్తయ్య కిషన్, వడ్తయ్య బాలాజీ, బానోతు వెంకటేష్ పాల్గొన్నారు.