6 April, 2026 | 4:57 PM

Breaking News

విరాట్ హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి   •   కోల్‌కతాపై దాడి చేస్తామన్న పాక్.. మోదీపై మమతా బెనర్జీ విమర్శలు   •   కరీంనగర్‌లో ఘనంగా భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు   •   ఢిల్లీ అసెంబ్లీ దగ్గర హైటెన్షన్.. వీఐపీ గేటులోంచి దూసుకొచ్చిన మాస్క్ మ్యాన్ కారు   •   ఉపాధి హామీ పనిలో విషాదం – మహిళ మృతి   •   గోపాలరావుపల్లిలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఘనంగా నిర్వహణ   •   మాజీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం   •   సెస్ విలీనంతో పారదర్శక పాలన వినియోగదారులకు నాణ్యమైన సేవలు   •   ముఖ్యమంత్రిని సన్మానించిన ఖానాపూర్ కాంగ్రెస్ కౌన్సిలర్లు   •   ఉమామహేశ్వరంలో ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు   •  

కేరళలో మంత్రి పొంగులేటి ఎన్నికల ప్రచారం

06-04-2026 03:11 PM

కేరళలో మంత్రి పొంగులేటి, తెలంగాణ రాష్ట్ర నాయకులు మట్టా, ఎన్నికల ప్రచారం.

సత్తుపల్లి,(విజయక్రాంతి): కేరళలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా అక్కడ ఉన్న ప్రజలకు కాంగ్రెస్ ఐదు గ్యారెంటీలపై అవగాహన కల్పిస్తూ అలప్పుజా, మావెలికేర, ఆదూర్, అంబాలపూజ నియోజకవర్గాలలో ఇంటింటికి వెళ్లి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.