4 July, 2026 | 8:45 PM

Breaking News

లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •   బోధన్ మున్సిపల్ కమిషనర్ హోటళ్లు, బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు   •   కొత్తదనం ఎప్పుడూ ఉత్సాహాన్ని అందిస్తుంది   •   ప్రజల మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి   •   డాక్టర్ ఏవి గిరిసింహా రావు కరీంనగర్ నుండి ఖమ్మం బదిలీ   •   ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీకు జీతాలు   •   సీఎంపీఎఫ్ బోర్డు సమావేశంలో కార్మికుల సమస్యలపై ప్రశ్నించిన బీఎంఎస్   •   కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రేవంత్‌కు పాలాభిషేకం   •   కొలువుదీరిన కొత్త పాలకవర్గాలు   •   రైతు భరోసా నిధులు విడుదల పట్ల కాంగ్రెస్ నాయకుల సంబరాలు   •  

అంతక్రియలో పాల్గొన్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

04-07-2026 07:35 PM

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణరెడ్డి సతీమణి మంజుల , శుక్రవారం రాత్రి అకాల మరణం తొ మరణించారు,మరణించిన విషయం తెలుసుకొని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండల పరిధిలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో జరుగుతున్న అంతక్రియలో పాల్గొని, నారాయణరెడ్డి కి మనోధైర్యం నింపారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి ముదాం శ్రీనివాస్ వివిధ గ్రామాల సర్పంచులు మాజీ ఎంపీటీసీలు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.