17 April, 2026 | 3:18 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ధైర్యంగా ఉండండి

24-11-2025 12:23 PM

 ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి 

దేవరకద్ర : ఆధ్వర్యంలో పడకూడదని ధైర్యంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం  మండలం మండల పరిధిలోని  ఫర్దిపూర్ గ్రామానికి చెందిన కమలన్న  ఇటీవల ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందడంతో ప్రమాద బీమా తో రూ 4లక్షల 50వేలచెక్కును స్థానిక నాయకుల సమక్షంలో కమలన్న సతీమణి పుష్ప కు ఎమ్మెల్యే అందజేశారు. విద్యుత్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఒకటికి రెండు మాటలు చెక్ చేసుకుని అడుగులు వేయాలని సూచించారు. సంబంధిత అధికారులకు సమాచారం అందించి విద్యుత్ పనులు చేసుకోవాలని ఎలాంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.