28 June, 2026 | 3:46 PM

Breaking News

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •  

బొడ్రాయి ప్రతిష్టాపన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

20-05-2025 12:00 AM

గూడూరు, మే 19 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దుబ్బ గూడెం గ్రామంలో గ్రామ దేవత బొడ్రాయి, ఆంజనేయస్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు రెండు రోజులుగా ఘనంగా నిర్వహిస్తున్నారు.

సోమవారం మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ బొడ్రాయి ప్రతిష్టాపన వేడుకలకు హాజరయ్యారు. గ్రామస్తులంతా కలిసి మెలిసి సంఘటితంగా ముందుకు సాగుతూ గ్రామ అభివృద్ధికి ఇదే తరహాలో కృషి చేయాలని ఆకాంక్షించారు.