28-05-2025 12:00:00 AM
భద్రాచలం, మే 27 (విజయక్రాంతి): భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని వెంకటాపు రం మండలానికి చెందిన మేకల బటకమ్మ అనారోగ్యంతో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొంది సీఎంఆర్ఎఫ్ కి అప్లై చేయగావారికి 18,500రూ,,ల చెక్కును అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల నాయకు లు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.