calender_icon.png 30 May, 2025 | 11:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తహసీల్దార్‌ను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

28-05-2025 12:00:00 AM

అశ్వాపురం, మే 27 (విజయక్రాంతి) :అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకు లు మండల నూతన తాసిల్దారుగా పదవి బాధ్యతలు స్వీకరించిన రాజారావును మంగళవారం వారి కార్యాలయంలో కలిసి శాలు వతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశా రు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన సేవ లు అందించాలని తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల కాంగ్రె స్ పార్టీ సీనియర్ నాయకులు ఓరుగంటి రమేష్ బాబు, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు ఎస్.కె ఖదీర్, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి నరేష్ కుమార్, వేముల విజయ్, ధారావత్ హర్ష, కోలా శశికాంత్ లు పాల్గొన్నారు.