9 May, 2026 | 1:34 PM

Breaking News

తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •  

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

08-12-2025 12:00 AM

జుక్కల్, డిసెంబర్ 7 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం వజ్రకండి గ్రామంలో రెండు రోజుల క్రితం ప్రకాష్ పటేల్ గుండెపోటుతో మరణించారు. ఆ కుటుంబాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదివారం పరామర్శించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధితుడు ప్రకాష్ పటేల్ ఆకస్మాత్తుగా మరణించడం కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. ప్రకాష్ పటేల్ కు చిన్న పిల్లలు ఉన్నారని, ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పటేల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.