వరుణ యాగంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు
11-08-2026 12:00 AM
మహబూబాబాద్, విజయక్రాంతి : నాగార్జునసాగర్ కృష్ణానది తీరంలో వరుణయగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపాటు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, డాక్టర్ భూక్యా మురళి నాయక్ పాల్గొన్నారు.






