12 July, 2026 | 2:36 PM

Breaking News

చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •  

మూసీ బ్రిడ్జీకి మరమ్మతులు చేయాలి

10-06-2024 01:23 AM

ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

యాదాద్రి భువనగిరి, జూన్ 9 (విజయక్రాంతి): భువనగిరి చిట్యాల ప్రధాన మార్గంలోని వలిగొండ వద్ద మూసీ బ్రిడ్జీకి వెంటనే మరమ్మతులు చేయాలని యాదా ద్రి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం ఆయన ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి వలిగొండ, బీబీ నగర్ మండలాల్లోని మూసీ బ్రిడ్జిలను పరిశీలించారు. దశాబ్దం నుంచి రహదారులు, బ్రిడ్జీల నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో అవి శిథిలావస్థకు చేరాయ న్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ మార్గంలో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.