28 June, 2026 | 3:46 PM

Breaking News

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •  

గార్గేయపురంలో విషాదం.. ఇద్దరు పిల్లలతో చెరువులో దూకిన తల్లి

14-03-2026 11:43 AM

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా(Kurnool District) సమీపంలోని గార్గేయపురంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దురు పిల్లలతో పాటు తల్లి చెరువులో దూకింది. గమనించిన స్థానికులు మూడు మృతదేహాలను వెలికితీశారు. మృతులను తల్లి రాజేశ్వరి(35), కుమారులు అబ్రహం(03), సుకుమార్ (6)గా గుర్తించారు. రాజేశ్వరి కుటుంబకలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.