31-05-2025 06:02:14 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ కేంద్రంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న బైక్ చోరీలను దొంగిలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను శనివారం అరెస్టు చేసినట్టు రూలర్ సీఐ కృష్ణ(Ruler CI Krishna) తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీకి చెందిన మోసిన్ ఖాన్ హౌ ఇస్ చావుస్ అని ముగ్గురు దొంగలు ముఠాగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ లో ఉన్న బైక్ లను దొంగలించి విక్రయించేవారున్నారు. శుక్రవారం రాత్రి పోలీసులు తనకు నిర్వహిస్తున్నారు బైక్ పై వస్తున్న వీరు పోలీసులను గమనించి పారిపోతుండగా పట్టుకుని విచారించగా నాలుగు బైకులను చోరీ చేసినట్టు గుర్తించారు. వీరిని వెంటనే అరెస్టు చేసి రిమాండ్ పంపడం జరిగిందని బైకులను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు శ్రీకాంత్ లింబాద్రి పోలీసులు పాల్గొన్నారు.