calender_icon.png 14 June, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశ్యుద్ద పనులను పర్యవేక్షిస్తున్న ఎంపీడీవో

13-06-2025 07:36:31 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) దోమకొండ గ్రామ పంచాయతీ(Domakonda Gram Panchayat) పరిధిలో చేపట్టిన పారిశుద్ధ్య పనులను(Sanitation Work) మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రవీణ్ కుమార్(MPDO Praveen Kumar) శుక్రవారం పరిశీలించారు. వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని మురికి కాలువలు ఎప్పటికప్పుడు సుబ్ర పరచాలని సూచించారు. అదే విధంగా అంగన్ వాడి సెంటర్ ను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో ఎంపిడివో ప్రవీణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి యాదగిరి పాల్గొన్నారు.